Vadtya Ramesh Naik : నూతన శివాలయంను దర్శించుకున్న బిఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి)ఆగస్టు17 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధి లోని వీరబోయన పల్లి గ్రామం శక్రు తండ గ్రామ పంచాయతీ రూప్ల తండాలో కొలువైన శివాలయం ఆలయానికి –దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు . అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రాఘవ చారి,కేతవాత్ రమేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ తిరుపతి నాయక్ ,రెక్కిలాల్ దేవుల మరియు గ్రామ పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS leaders Vadtya Ramesh Naik

You cannot copy content of this page

Scroll to Top