డిండి (గుండ్ల పల్లి)జులై 19 త్రినేత్రం న్యూస్. డిండి మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన హన్మంతు శ్రీనివాస్ గౌడ్ కు నేడు గుండ్లపల్లి మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యములో శాలువాతో సన్మానించడము జరిగినదని ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల అధ్యక్షులు బి శ్రీను, బి వెంకటయ్య, ఎదుర్ల ఆనంద్, మూడవత్ రవి, కే శ్రీను, ఎలిజబెత్ రాణి, ఎం.జగన్, ఆర్ జగన్, గణేష్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


