ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ

TRINETHRAM NEWS

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ… అన్ని స్థానాల్లో జై భారత్ పార్టీ పోటీ

ఇటీవలే పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ

తాజాగా ఎన్నికల సమర శంఖం పూరించిన లక్ష్మీనారాయణ

తమ పార్టీ టికెట్ల కోసం చాలామంది ఆసక్తి చూపుతున్నారని వెల్లడి

You cannot copy content of this page

Scroll to Top