కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 05:కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డి.సురేష్ యాదవ్ కూతురు నవనీత వివాహానికి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్,ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో నాయకులు శివరాజు గౌడ్,మాచర్ల భద్రయ్య,కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు,సభ్యులు బెల్లం శంకర్,లక్ష్మణ్ చారి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


