Teacher Training : చెరుకుపల్లి లో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) మే22 త్రినేత్రం న్యూస్. డిండి గుండ్ల పల్లి మండలం ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం ఎం ఈ ఓ గోప్యానాయక్ ఆధ్వర్యంలో చెరుకుపల్లి జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల లో కొనసాగుతున్నది. తెలుగు,ఇంగ్లీష్,గణితం, పరిసరాల విజ్ఞానం విషయాలపై ఆర్పీలు ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నారు. F l n, ఆకారం ఏర్పడేలా ఉపాధ్యాయులు కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Teacher training ongoing in

You cannot copy content of this page

Scroll to Top