పార్వతీపురం మన్యం జిల్లా
జిల్లా కేంద్రంలో నగల దుకాణంలో భారీ చోరీ
గత రాత్రి దోపిడీ కి గురైన శ్రీ దుర్గా జ్యూయలర్స్ షాపు
దాదాపు నలభై లక్షల రూపాయలు మేరకు బంగారం, వెండి ఆభరణాలు దోపిడీ జరిగినట్లు వెల్లడించిన షాపు యజమాని

You cannot copy content of this page