Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ర్యాలీకి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మహిళా నేతలు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, తదితరులు
పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


