జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 14 at 2.18.37 PM

TRINETHRAM NEWS

పార్మా సిటీ ఏర్పాటు కోసం కందుకూరులో సేకరించిన భూమిలో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. 

కాలుష్యకారకమైన ఫార్మా సిటీని హైదరాబాద్‌ నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పారు.

You cannot copy content of this page