TRINETHRAM NEWS

తేదీ : 17/03/2025. అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీలో కొంతమంది సభ్యులు మొబైల్ మాట్లాడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితి అయితే బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడాలని సూచించడం జరిగింది.

సభ్యులందరూ మొబైల్స్ ను సైలెంట్లో పెట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా జామర్లు పెట్టాలని సభ్యుడు జోగేశ్వరరావు సలహా ఇచ్చారు. మన బలహీనత జామర్ల పైకి నెట్ట వద్దని రఘు రామ చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy Speaker Raghurama Krishnamraj