Trinethram News : పసుపు రైతుల్ని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత కోరారు. పసుపు పంట పండించే రైతులకు.. 15వేల కనీస మద్దతు ధర ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శనివారం తెలంగాణ శాసనమండలి వద్ద ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణలోని పసుపు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


