తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్

TRINETHRAM NEWS

Trinethram News : 11th Jan 2024 : అమరావతి

తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్

తెలుగుదేశం లోనే తామంతా కొనసాగుతామని స్పష్టం చేసిన బేగ్, అతని అనుచరులు

బేగ్ ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ని చేస్తానంటూ ఇటీవల ప్రకటించిన కేశినేని నాని

కేశినేని నాని తో తామెవ్వరం వెళ్లట్లేదని లోకేష్ కి స్పష్టం చేసిన బేగ్, అతని అనుచరులు

You cannot copy content of this page

Scroll to Top