Sri Chaitanya Colleges : శ్రీ చైతన్య కాలేజీల్లో కొనసాగుతోన్న ఐటీ దాడులు

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ చైతన్య కాలేజీల్లో మంగళవారం కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలేజీల్లో ఫీజులను ఆన్‌లైన్‌లో కాకుండా నగదు రూపంలో తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని కాలేజీల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మాదాపూర్‌లోని హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన తనిఖీల్లో రూ.కోటి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

aids in Sri Chaitanya

You cannot copy content of this page

Scroll to Top