ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన, ఎమ్మెల్యే
త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 9 :నెల్లూరు జిల్లా :కావలి. కావలి పట్టణంలో వెంగళరావు నగర్ నబదు నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ స్థానిక శాసనసభ్యులు ,కావ్య కృష్ణారెడ్డి తో ,కలిసి శనివారం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు
ఈ సందర్భంగా కలెక్టర్ ఆస్పత్రిలోని గదులను పరిశీలించారు వైద్యులతో అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App