WhatsApp Image 2025 01 24 at 20.47.18
నూతన పట్టు వస్తాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్
నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
జనవరి 24 డిండి మండల పరిధిలోని ఎర్రారం గ్రామపంచాయతీ లోని m .n.r. ఫంక్షన్ హాల్ నందు గోనబోయినపల్లికి చెందిన వరిమల మల్లేష్, సరిత దంపతుల కుమారుడు మరియు కుమార్తె అలేఖ్య, బాబి క్ నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు,
ఈ కార్యక్రమంలో దేవరకొండ కాంగ్రెస్ నాయకులు సిరాజ్ ఖాన్, డిండి మండలం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బద్వేల శ్రీనివాస్ యాదవ్, డిండి ఎస్ ఐ రాజు, గోన బోయినపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
