WhatsApp Image 2024 12 29 at 15.59.11
నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
శాయంపేట మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ఈరోజు ఆదివారం రోజున గుండా ప్రవీణ్ మనుమరాలు నామకరణ మహోత్సవం & 21st డే వేడుక జరిగింది. కాగా, ఈ వేడుకలో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శంకర్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
