నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

TRINETHRAM NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 25 డిసెంబర్ 2024

వరంగల్ జిల్లాలోని దుర్గా గార్డెన్స్ శిరంగి రాజారాం తోట , కరీమాబాద్ లో కందగట్ల కవిత నాగేశ్వరరావు దంపతుల ప్రధమ పుత్రిక సౌజన్య కార్తీక్ వివాహ వేడుకలకు ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బడుగు రాము, కందగట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top