డర్. శ్రీకాంత్ డెంటల్ ఆసుపత్రి వారు ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేసిన కార్పొరేటర్ కొమ్ము వేణు

TRINETHRAM NEWS

45వ డివిజన్లో మ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు

డర్. శ్రీకాంత్ డెంటల్ ఆసుపత్రి వారు ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేసిన కార్పొరేటర్ కొమ్ము వేణు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మున్సిపల్ పరిధి స్థానిక 45వ డివిజన్ ప్రజాల కొరకు తిలక్ నగర్ ట్యాంక్ పక్కన వినాయకుని మండపం దగ్గర డాక్టర్ శ్రీకాంత్ డెంటల్ పరీక్ష శిభిరం ఏర్పాటుచేసి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి పలు సూచనలు మందులు పంపిణీ చేయడం జరిగింది
ఈ సందర్భంగా మైనార్టీ జనరల్ సెక్రెటరీ గులా ముస్తఫా. కొమ్ము వేణు మాట్లాడుతూ డివిజన్లోని ప్రజా ఆరోగ్య శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడతారని అలాగే డాక్టర్ల సూచనల మేరకు ప్రజలు వైద్య పరీక్షలు చేసుకొని వారి సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ డీర్ . శ్రీకాంత్ (డెంటల్ ) వారి సిబ్బందికి డివిజన్ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top