జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 10 at 05.38.22

TRINETHRAM NEWS

Trinethram News : Oct 10, 2024,

ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అధినేత ముఖేష్ అంబానీ రతన్ టాటా మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణం “వ్యక్తిగత నష్టం”గా అభివర్ణించారు. ఆయనతో కలిసి చేసిన అనేక విషయాలు ఎంతో స్ఫూర్తిని, శక్తినిచ్చాయన్నారు. రతన్, నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉంటావు. ఓం శాంతి.” అంటూ అంబానీ పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page