TRINETHRAM NEWS

Today Parigi MLA Honorable Dr. T. Rammohan Reddy ordered

Trinethram News : Vikarabad : పరిగి మండలంలోని రూప్సింగ్ తండా ఇబ్రహీంపూర్, మల్కాయ్ పేట తండా, హిర్యా నాయక్ తండ, గడిసింగాపూర్, గ్రామాలలో పరిగి ఎంపీడీవో కరీం ఆధ్వర్యంలో, పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన్న పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో, గ్రామ కార్యదర్శుల, గ్రామాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మహాలక్ష్మి పథకంలో భాగంగా500 వందలకే గ్యాస్ సిలిండర్ వచ్చిన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయడం జరిగింది.

నాయకులు మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీ ల పథకాలపై హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంబడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు ఉన్న కరెంటు బిల్లు మాఫీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. పేదల ఆరోగ్యం కోసం 10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయడం జరిగింది. అదేవిధంగా రైతుల కోసం దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today Parigi MLA Honorable Dr. T. Rammohan Reddy ordered