జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 31 at 20.35.02

TRINETHRAM NEWS

Trinethram News : పేరుకే పశువైద్యశాల .

డాక్టర్లు లేని దవాఖాన ఎందుకు.

పశువుల దవాఖాన తెరుస్తారా లేదా.
వికారాబాద్ జిల్లా.

ఈ ఆసుపత్రి కు ఎప్పుడు తాళమే. ఉంటుంది.

పశువులకు వైద్యం చేయడానికి పశువుల డాక్టర్ రాడు పశువులకు వైద్యం చేయడు డాక్టర్ రాకపోవడం ఆసుపత్రి తెరవకపోవడంతో నిరసనగా వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగారం గ్రామం లో దశరథ్ అనే ఓ రైతు వైద్యం అందక చనిపోయిన తన ఒక మేక పిల్లను ఆసుపత్రి పైన ఉన్న బోర్డు దగ్గర కట్టేసి నిరసన తెలిపిన పరిస్థితి. పశువులకు వైద్య అందక గ్రామంలో చాలా మేకలు పశువులు చనిపోతున్నాయని సమాచారం.

You cannot copy content of this page