జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 30 at 7.27.04 PM

TRINETHRAM NEWS

80 people were died by landslides in Kerala

కేరళలో నేడు, రేపు సంతాప దినాలుగా ప్రకటించిన కేరళ ప్రభుత్వం

Trinethram News : కేరళ :

కేరళలోని వయనాడ్ లో ప్రకృతి విలయం ధాటికి మరణాల సంఖ్య అంతకంత కూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 80 మృతదేహాలు లభ్యమయ్యాయని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆ రాష్ట్ర CS వేణు తెలిపారు. దాదాపు 116 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. కాగా అక్కడ వరదల్లో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. బాధితులు తమను కాపాడాలంటూ ఆత్మీయులకు ఫోన్లు చేసి వేడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

80 people were died by landslides in Kerala

You cannot copy content of this page