TRINETHRAM NEWS

Sketch to hit 100 crore corporation space.. Akula Satish

Trinethram News : Medchal : నిజాంపేట్ కార్పొరేషన్ లో సర్వేనెంబర్ 233/1 నందు 4.19 ఎకరాల ప్రభుత్వ స్థలం కార్పొరేషన్ కార్యాలయం కోసం కేటాయించడం, కార్యాలయం నిర్మాణానికి 10 లక్షలు కేటాయించి ఎలక్షన్లో లబ్ధికోసం BRS ఎమ్మెల్యే వివేకానంద శంకుస్థాపన, నిన్ననే కొందరు ప్రైవేటు వ్యక్తి wp18995/2024 కేసు వేయడం, ఈ కేస్ పై అధికారులు కౌంటర్ ఫైల్ చేయద్దని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధికారులను పిలిచి హెచ్చరించడం.

.ఇప్పటికైనా అధికారులు , ప్రజా ప్రతినిధులరా కార్పొరేషన్ స్థలంపై రేపు కోర్టులో వాదన జరుగుతాయి, కావున కార్పొరేషన్ స్థలం కాపాడని, లెని ఎడల ప్రజాక్షేత్రంలో నిలబెడతామని పత్రిక విలేకరుల సమావేశం..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sketch to hit 100 crore corporation space.. Akula Satish