TRINETHRAM NEWS

జాతీయ రైతు దినోత్సవం

భారతదేశపు ఐదవ ప్రధానమంత్రి “భారత దేశపు రైతుల విజేత”గా గుర్తింపు పొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటారు.

చౌదరి చరణ్ సింగ్ భారత దేశ ప్రధానిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు సేవలు అందించారు. అలాగే ఈయన సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.