TRINETHRAM NEWS

A new virus in China

3 రోజుల్లోనే మరణం!

Trinethram News : చైనా :

కరోనా విధ్వంసం మరువక ముందే చైనా సైంటిస్టులు మరో ప్రమాదకర వైరస్ను తయారుచేశారు. ఎబోలా
వైరస్ ను పోలిన సింథటిక్ వైరసు 10 చిట్టెలుకలకు ఇంజెక్ట్ చేశారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో అవి 3
రోజుల్లోనే చనిపోయాయి. మనిషి పై ఎబోలా ప్రభావం, చికిత్స మార్గాలను కనుగొనడమే ఈ ప్రయోగం
ఉద్దేశమట.

కానీ పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా ఈ వైరసు ల్యాబ్ నుంచి సమాజంలోకి పంపితే? అనే
ఆందోళనలు అంతర్జాతీయ సమాజంలో ఉన్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A new virus in China