TRINETHRAM NEWS

Tirumala information

Trinethram News : ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

20-మే-2024
సోమవారం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నిన్న 19-05-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 86,721 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 39,559 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.87 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం…

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…

సర్వేజనాః సుఖినోభవంతు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tirumala information