Trinethram News : అనకాపల్లి
మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ..
బలప్రదర్శనకు సిద్దమైన మాజీ ఎమ్మెల్యే రామానాయుడు..
నేడు నాలుగు మండలాల్లో బైక్ ర్యాలీ, సమావేశం..
ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం..
ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్కు కేటాయించిన టీడీపీ అధిష్టానం


