TELANGANA ఒకవైపు తండ్రి అంత్యక్రియలు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు trinethramnews మార్చి 18, 2024 WhatsApp Image 2024 03 18 at 18.10.25 TRINETHRAM NEWSరాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ అనే విద్యార్థి తండ్రి రవి అనారోగ్య కారణాలతో మరణించాడు.ఈరోజు రవి అంత్యక్రియలు ఉండగా పుట్టెడు దుఃఖంలోనే శ్రవణ్ పరీక్షలకు హాజరై, దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసాడు. Post navigationPrevious Previous post: జగిత్యాల ప్రధాని సభలో బండి సంజయ్ వ్యాఖ్యలుNext Next post: తనకు జరిగిన ప్రమాదం గురించి వస్తున్న రూమర్స్ నమ్మొద్దని గాయని మంగ్లీ విజ్ఞప్తి చేశారు Related News TELANGANA Transfer IAS : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ల బదిలీ జూన్ 26, 2026 0 TELANGANA Telangana Student Dies : లండన్లో తెలంగాణ విద్యార్థి అనుమనాస్పద స్థితిలో మృతి జూన్ 26, 2026 0