నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం

TRINETHRAM NEWS

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.

హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు.

బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి స్థాయి నివేదిక రెడీ చేయనున్న నిపుణుల బృందం.

You cannot copy content of this page

Scroll to Top