10న వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ‘సిద్ధం’

TRINETHRAM NEWS

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో ఈ నెల 10న ‘సిద్ధం’ నాలుగో మహాసభను 15 లక్షల మందితో నిర్వహిస్తున్నామని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు.

ఇదే వేదికపై సీఎం జగన్‌ చేతుల మీదుగా తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు…

You cannot copy content of this page

Scroll to Top