TRINETHRAM NEWS

పోటీ చేసే స్థానాలపై నేడు క్లారిటీ ఇవ్వనున్న బీజేపీ

5 ఎంపీ సీట్లతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది..

అనుకున్నట్లుగా పొత్తు కుదిరితే టీడీపీ-జనసేనతో కలిసి కమల దళం కూడా ప్రచార రంగంలోకి దిగనుంది..