TRINETHRAM NEWS

విజ‌య‌వాడ ప‌శ్చిమ టిక్కెట్ ను జ‌న‌సేనకు కేటాయించాల‌ని టీడీపీ నిర్ణ‌యం..

త‌న‌కు టిక్కెట్ విష‌యంపై మాట్లాడేందుకు లోకేష్ ను క‌లిసానంటున్న జ‌లీల్ ఖాన్..