రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్

TRINETHRAM NEWS

వైసీపీ విషపు ఉచ్చులో జన సైనికులు, వీర మహిళలు పడవద్దు

రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్

పొత్తులో భాగంగా రెండు పార్టీల్లోనూ కొన్ని త్యాగాలు తప్పవు

వైసీపీ నాయకులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారు

తాడేపల్లిగూడెం లో రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు లక్షల మంది హాజరు అయ్యే అవకాశం…..

You cannot copy content of this page

Scroll to Top