WhatsApp Image 2024 02 21 at 16.51.55
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేవరకద్ర పట్టణానికి విజయ సంకల్ప యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు బీజేపీ నాయకులు వారి యాత్రకు ఘన స్వాగతం పలికారు. మోడీ సారధ్యంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
