Trinethram News : రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే టీంకు రూ.కోటి, ప్రతి ప్లేయర్కు బీఎండబ్ల్యూ కారు.
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుపై హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వరాల జల్లు కురిపించారు.
హైదరాబాద్ జట్టుకు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు..


