Trinethram News : బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచార నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యత..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత మొదటిసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటన
కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులు కూడా వెళ్లే అవకాశం.

You cannot copy content of this page