TRINETHRAM NEWS

జననాలు

1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)

1911: ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జననం (మ.1984).

1913: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997)

1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)

1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.

1930: దాసo గోపాలకృష్ణ , నాటక రచయిత, సినీ గేయ రచయిత (మ.1993).

1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.

1974: బ్రిటీష్ గాయకుడు-గేయరచయిత రాబీ విలియమ్స్ జననం.

మరణాలు

2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939)

2015: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946)

2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)

పండుగలు , జాతీయ దినాలు

ప్రపంచ రేడియో దినోత్సవం