అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు నంద్యాల గురవయ్య

TRINETHRAM NEWS

పల్నాడు జిల్లా

క్రోసూరు మండలం దొడ్లేరులో అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు నంద్యాల గురవయ్య 54 ఆత్మహత్య

గ్రామంలో ఉన్న హిందూ స్మశాన వాటికలోనే ఆత్మహత్య చేసుకున్న గురవయ్య.

You cannot copy content of this page

Scroll to Top