TRINETHRAM NEWS

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

05-ఫిబ్రవరి-2024
సోమవారం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

నిన్న 04-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,679 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,717 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.36 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం…

టైమ్ స్లాట్ SSD దర్శనానికి 4 కంపార్ట్ మెం ట్లలో వేచి ఉన్న భక్తులు…

టైమ్ స్లాట్ SSD దర్శనానికి 4 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం…

సర్వేజనాః సుఖినోభవంతు