తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది

TRINETHRAM NEWS

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 20 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

ఇక శనివారం శ్రీవారిని 69,232 మంది భక్తులు దర్శించుకున్నారు.

26,536 మంది తలనీలాలు సమర్పించారు.

భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

You cannot copy content of this page

Scroll to Top