
Deputy EO Arrested : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 03; తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ లోకనాథం ఇల్లు , కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించి, తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా వాళ్లు రూపాయలు ఐదు కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆయనను హాజరపరచనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe