TRINETHRAM NEWS

సుహాస్ నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

మూడు రోజుల్లోనే రూ.8.07 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఆదివారం రోజే ఈ మూవీ రూ.2.9 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను కలెక్ట్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.