ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 11 at 20.42.51

TRINETHRAM NEWS

క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో ఈనెల 4 నుంచి ఎమ్మెల్యేల శిబిరం కొనసాగింది.

రేపు బీహార్ శాసనసభలో బల నిరూపణకు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

బీహార్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రేపు బ‌ల‌నిరూప‌ణ చేసుకోనుంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజార‌కుండా కాపాడుకోవాల‌ని ఏఐసీసీ భావించింది….

You cannot copy content of this page