TRINETHRAM NEWS

బ్రేకింగ్ న్యూస్

18న టిడిపిలోకి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ?

వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టిడిపిలో చేరడం ఖాయం అయినట్లు తెలుస్తుంది.

నిన్న రాత్రి టిడిపి ఎమ్మెల్యే వెలగంపూడి రామకృష్ణ ఆయనతో చర్చించారు

ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు నిర్వహించే రా కదలి రా బహిరంగ సభలో సైకిల్ ఏక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా తనకు వైసిపి గుర్తింపు లేదని ఎమ్మెల్యే ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.