ఆగస్ట్ 23, 2026
TRINETHRAM NEWS
Woman died electric shock

Woman Died : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 22 ; పెద్ద మురహరిపురానికి చెందిన చామంతి (35) వాషింగ్ మెషీన్ లో దుస్తులు వేశారు. వాషింగ్ అయిపోయింది. అనంతరం ప్లగ్ తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టడం జరిగింది. కారణం ఆమె ఆ సమయంలో పక్కనే ఉన్న ఇనుప గ్రిల్ ను పట్టుకోగా కుడి చెయ్యి కాలిపోయి మృతి చెందింది.

అక్కడి స్థానికులు వైద్యశాలకు తరలించిన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటన చూస్తే తడిచేతులతో ఎలక్ట్రికల్ వస్తువులను తాగటం ఎంత డేంజర్ తెలుస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page