
UPI Services Free : త్రినేత్రం న్యూస్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు, 2026 ద్వారా సాధారణ వినియోగదారులకు UPI లావాదేవీలు ఎప్పటిలాగే ఒక్క రూపాయి రుసుము లేకుండా ఉచితంగానే కొనసాగుతాయి.
పెద్ద వ్యాపారుల భాగస్వామ్యంతో ఈ కొత్త బిల్లు దేశంలోని డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe