TRINETHRAM NEWS

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

23-మార్చి-2024
శనివారం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నిన్న 22-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,236 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,446 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.38 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి 15 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం…

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…

సర్వేజనాః సుఖినోభవంతు