TRINETHRAM NEWS

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

04-జనవరి-2024
గురువారం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది

నిన్న 03-01-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,514 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 20,394 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.31 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం…

టైమ్ స్లాట్ SSD దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

టైమ్ స్లాట్ SSD దర్శనానికి 5 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం…

సర్వేజనాః సుఖినోభవంతు