TRINETHRAM NEWS

ఆసక్తికరంగా మారిన కరీంనగర్ కోడిపుంజు వేలం కథ

గత 4 రోజులుగా కరీంనగర్ బస్ డిపో 2లో బంధీగా ఉన్న కోడిపుంజు.

వరంగల్- వేములవాడ ఆర్టీసీ బస్సులో ఎవరో ప్రయాణికుడు మరచిపోవడంతో పుంజును డిపోలో హ్యాడోవర్ చేసిన కండక్టర్…

పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజు బహిరంగ వేలం వేస్తున్నట్ల ప్రకటన విడుదల చేసిన అధికారులు…