TRINETHRAM NEWS

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

నిన్న శ్రీవారిని 71,021 మంది భక్తులు దర్శించుకున్నారు.

25,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు…