అవార్డు రావడం గా ఉన్నది

TRINETHRAM NEWS

అవార్డు రావడం గా ఉన్నది

త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం

మార్కాపురం విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన కానిస్టేబుల్ లు షేక్ షరీఫ్, నాగరాజు, ఆంజనేయులు లకు గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఒంగోలు పోలీసు పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, దామోదర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ అవార్డు రావటం సంతోషంగా ఉందని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top